అమరావతికి మద్దతుగా తెదేపా కాగడ ర్యాలీ - ఏలేశ్వరంలో అమరావతికి మద్దతుగా తెదేపా కాగడాల ర్యాలీ
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ... తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో తెదేపా శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెదేపా కన్వీనర్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ.. ఒక రాజధాని నిర్మించడమే సాధ్యం కానప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
తెదేపా ర్యాలీ
.