ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్యుడిపై దాడిని ఖండిస్తూ... నర్సీపట్నంలో తెదేపా దీక్ష

దళిత వైద్యుడు సుధాకర్​పై జరిగిన దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నంలో తెదేపా దళిత నాయకులు 12గంటల నిరాహారదీక్ష చేశారు.

By

Published : May 18, 2020, 5:05 PM IST

Published : May 18, 2020, 5:05 PM IST

వైద్యుడి దాడిని ఖండిస్తూ... నర్సీపట్నంలో తెదేపా దీక్ష
వైద్యుడి దాడిని ఖండిస్తూ... నర్సీపట్నంలో తెదేపా దీక్ష

వైద్యుడు సుధాకర్​పై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నంలో తెదేపా నాయకులు 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. పత్తిపాడు తెదేపా ఆధ్వర్యంలో దళితులు నిరసన వ్యక్తం చేశారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. డాక్టర్​పై సస్పెన్షన్​ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details