ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనపర్తిలో తెదేపా బైకు ర్యాలీ - అనపర్తిలో తెదేపా బైకు ర్యాలీ

మూడు రాజధానులకు వ్యతిరేకంగా, శాసనమండలి రద్దుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రామవరం నుంచి బిక్కవోలు మీదుగా పెడపుది మండలం గొల్లలమామిడాడ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకమైన విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులపేరుతో ప్రాంతాలు, కులాలు విచ్ఛిన్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు.

అనపర్తిలో తెదేపా బైకు ర్యాలీ
అనపర్తిలో తెదేపా బైకు ర్యాలీ

By

Published : Jan 29, 2020, 4:28 PM IST

అనపర్తిలో తెదేపా బైకు ర్యాలీ

..

ABOUT THE AUTHOR

...view details