ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రథం దగ్ధం ఘటనపై తెదేపా నిజ నిర్ధరణ కమిటీ - అంతర్వేది ఘటనపై తెదేపా స్పందన

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన రథం దగ్ధం దుర్ఘటనపై తెలుగుదేశం నిజ నిర్థరణ కమిటీని ఏర్పాటు చేసింది.

TDP allot Verification Committee on chariot burning incident in antharvedhi east godavari district
అంతర్వేదిలో దగ్ధమవుతున్న రథం

By

Published : Sep 6, 2020, 10:06 PM IST

అంతర్వేది నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం దుర్ఘటనపై తెదేపా నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్మకాయల చిన రాజప్ప, గొల్లపల్లి సూర్యారావులను కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అంతర్వేదిని సందర్శించి నివేదికను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అందజేయనుంది.

ABOUT THE AUTHOR

...view details