ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా నటచక్రవర్తి 101వ జయంతి - pantham charitable trust

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 101వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరంలో ని ఎస్వీఆర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎస్వీ రంగారావు 101వ జయంతి వేడుకలు

By

Published : Jul 3, 2019, 7:11 PM IST

పూలమాలలతో అలంకరిస్తున్న ట్రస్టు యాజమాన్యం

తెలుగు ప్రజల మన్నలు పొందిన నటచక్రవర్తి ఎస్వీ రంగారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాజమహేంద్రవరం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎస్వీఆర్ నటనా వైశిష్ట్యాన్ని కొనియాడారు. ఈ ఏడాది మొక్కల పెంపకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపడతామని పంతం ట్రస్ట్ ఛైర్మన్, ట్రిపుల్ సీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details