వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్.వి.కృష్ణారెడ్డి
వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి - vadapalli temple
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
![వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి SV Krishna Reddy who visited Vadapalli Venkateswaraswamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6390520-368-6390520-1584077086369.jpg)
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్.వి.కృష్ణారెడ్డి