ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణం' - mummidivaram ex mla meeting

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు ముమ్మిడివరం రైతులు అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. జిల్లాలోని నాయకులను అరెస్టు చేసి, కేసులు పెట్టడం ద్వారా తెదేపాను బలహీన పరిచేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

support for amaravathi agitation in mummidivaram
అమరావతి రైతులకు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే హామీ

By

Published : Jan 10, 2020, 9:02 PM IST

ప్రభుత్వంపై తెదేపా మాజీ ఎమ్మెల్యే విమర్శలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details