ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే జెండా ఊపగా.. మాజీ ఎమ్మెల్యే బస్సు నడపగా!!

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైదరాబాద్​కు సూపర్ లగ్జరీ సర్వీసును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రారంభించారు.

By

Published : Jul 22, 2019, 3:01 AM IST

ఆర్టీసీ బస్సు

ఎమ్మెల్యే జెండా ఊపగా.. మాజీ ఎమ్మెల్యే బస్సు నడపగా...

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైద్రాబాద్‌ వెళ్లే ప్రయాణికులకు సూపర్‌లగ్జరీ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే జెండా ఊపగా... మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు బస్సును నడుపుతూ ప్రయాణ ప్రాంగణానికి తీసుకువచ్చారు.

ABOUT THE AUTHOR

...view details