ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు - శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ తాజా సమాచారం

రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో నాట్యకళ తరంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

Sri Gayatri Nrusthaya Kalaniketan
ఘనంగా గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు

By

Published : Mar 1, 2021, 3:54 PM IST

రాజమహేంద్రవరంలోని శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ రజతోత్సవాలు.. రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆనం కళాకేంద్రంలో జరిపిన ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ వేడుకలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ చూపిన కళాకారులను సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details