ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 8:12 PM IST

ETV Bharat / state

కార్తీక మాస రెండో సోమవారం.. ఆలయాలు శోభాయమానం

కార్తీక మాసం రెండో సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలను దీప కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. 1,116 ప్రమిదలతో తీర్చిదిద్దిన ఓంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

shiva-temples
shiva-temples

1,116 ప్రమిదలతో తీర్చిదిద్దిన ఓం కారం

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఉన్న శివాలయాలు దీపా కాంతులతో శోభాయమానంగా మారాయి. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయాలకు ఎక్కువ సంఖ్యలో మహిళలు వచ్చారు. దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. 1,116 ప్రమిదలతో తీర్చిదిద్దిన ఓంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details