మెట్రోకెమ్ ఫార్మసీ అధినేత నాందేపు వెంకటేశ్వరరావు అమలాపురం డివిజన్లోని వివిధ గ్రామాల్లోని ప్రజలకు 35 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ అధినేత తెలిపారు.
శానిటైజర్లు పంచిన మెట్రోకెమ్ అధినేత - amalapuram division latest news
అమలాపురం డివిజన్లోని వివధ గ్రామాల ప్రజలకు మెట్రోకెమ్ ఫార్మసీ అధినేత శానిటైజర్లు పంచారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కంపెనీ అధినేత వెంకటేశ్వరరావు తెలిపారు.

పోతవరం గ్రామంలో శానిటైజర్లు పంచుతున్న మెట్రోకెమ్ అధినేత
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST