తూర్పుగోదావరి జిల్లా కోటనందురు, తుని మండలాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నదీ ప్రాంతంలో ట్రాక్టర్లను పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇసుక లారీలను సీజ్ చేసిన జిల్లా పోలీసులు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను తూర్పుగోదావరి జిల్లా కోటనందురు, తుని మండలాల్లో పోలీసులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
sand tractors seized in east godavari dst thuni and kotanandur mandal