ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 29, 2020, 10:11 PM IST

ETV Bharat / state

ఇసుక లారీలను సీజ్ చేసిన జిల్లా పోలీసులు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను తూర్పుగోదావరి జిల్లా కోటనందురు, తుని మండలాల్లో పోలీసులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

sand tractors seized in east godavari dst thuni and kotanandur mandal
sand tractors seized in east godavari dst thuni and kotanandur mandal

తూర్పుగోదావరి జిల్లా కోటనందురు, తుని మండలాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నదీ ప్రాంతంలో ట్రాక్టర్లను పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details