తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఈనాడు-ఈటీవీ ఉద్యోగులు బెల్టు ధరించటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లారీ... కారుతోపాటు రెండు వాహనాలను ఢీకొట్టింది. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రత్తిపాడు పీహెచ్సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - corona news in east godavari dst
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వెనకనుండి కారును డీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఈనాడు- ఈటీవీ ఉద్యోగులు ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
![జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఐలేశ్వరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7021253-34-7021253-1588349615326.jpg)
road accidnet in east godavari dst injured eenadu etv employees