ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం... ఇద్దరు మృతి

By

Published : Mar 6, 2021, 7:19 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మృతులు కృష్ణా జిల్లావాసులుగా గుర్తించారు.

road accident at chakalipalem
గుర్తుతెలియని వాహనం స్కూటీ ఢీ... ఇద్దరు మృతి

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద రాష్ట్ర రహదారిపై స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు కృష్ణాజిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామానికి చెందిన సీమోను (45) సూర్యారావు (60)గా గుర్తించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details