ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు కేటాయించాలి - request for allotment of houses, house plots to eligible poor

రాజమహేంద్రవరంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెలుగుదేశం నేతలు నగరపాలక సంస్థ కమీషనర్​కు వినతిపత్రం అందజేశారు.

request for allotment of houses, house plots to eligible poor
అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ వినతిపత్రం

By

Published : Jun 29, 2020, 5:07 PM IST

రాజమహేంద్రవరంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ తెలుగుదేశం నేతలు నగరపాలక సంస్థ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలో 1008 మంది అర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించారని... వాళ్ల పేర్లు తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు కమీషనర్​కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details