ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం స్వాధీనం - తునిలో రేషన్ బియ్యం పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా తునిలో అక్రమంగా నిల్వ ఉంచిన 11.50 టన్నుల రేషన్ బియ్యం, 228 కిలోల శనగలను.. విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ration rice seized
తునిలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం స్వాధీనం

By

Published : Nov 22, 2020, 10:26 AM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, శనగలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుని పట్టణం, గ్రామీణం, ఎస్​. అన్నవరంలో తనిఖీలు చేశారు.

సుమారు. 11.50 టన్నుల రేషన్ బియ్యం, 228 కిలోల శనగలు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details