ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - latest news of east godavari dst

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని చేబ్రోలు తీసుకెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ration rice seized in east godavari dst
ration rice seized in east godavari dst

By

Published : Jul 14, 2020, 1:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద అక్రమంగా వ్యాన్​లో రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి పలువురు వద్ద సేకరించిన బియ్యం సుమారు 6 వేల కేజీలు గొల్లప్రోలు మండలం చేబ్రోలు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details