తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభంకానుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీసంఖ్యలో బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణం నిన్న రాత్రి కన్నుల పండువగా జరిగింది.
మరికాసేపట్లో..అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం - తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథోత్సవం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మరికాసేపట్లో రథోత్సవం ప్రారంభంకానుంది. దాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు అంతర్వేదికి చేరుకున్నారు.
![మరికాసేపట్లో..అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం rathotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10741577-751-10741577-1614065613113.jpg)
రథోత్సవం