తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభంకానుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీసంఖ్యలో బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణం నిన్న రాత్రి కన్నుల పండువగా జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మధ్యాహ్నం 2.30గంటలకు రథోత్సవం ప్రారంభంకానుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీసంఖ్యలో బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణం నిన్న రాత్రి కన్నుల పండువగా జరిగింది.