ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మీనం...ఒళ్లంతా చారలమయం!

By

Published : Jul 23, 2020, 12:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా వశిష్ట గోదావరి నదిలో మత్స్యకారులకు అరుదైన చేప లభ్యమైంది. ఒంటినిండా చారలు ఉన్న ఆ చేపను చూసి వారు ఆశ్చర్యపోయారు.

rare fish found in sakhinetipalli
rare fish found in sakhinetipalli

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి వద్ద వశిష్ఠ గోదావరిలో ఒంటి నిండా చారలతో ఉన్న చేప మత్స్యకారుడు చింతా లక్ష్మణ్‌ వలకు బుధవారం చిక్కింది. ఈ రకం చేపను చూడటం ఇదే మొదటిసారని మత్స్యకారులు చెబుతున్నారు. రాజోలు మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు మాట్లాడుతూ.. హైపోస్టోమస్‌ ప్లేకోస్టోమస్‌ జాతికి చెందిన ఈ మత్స్యాన్ని సక్కర్‌ క్యాట్‌ ఫిష్‌గా పిలుస్తారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details