ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2019, 5:57 PM IST

Updated : Dec 26, 2019, 5:35 PM IST

ETV Bharat / state

తునిలో శిథిలావస్థకు చేరిన రాజీవ్​ గృహకల్ప భవనాలు

రాజీవ్ గృహకల్ప పథకంలో భాగంగా పేదలకు నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉన్న భవనాల పరిస్థితులపై కథనం.

శిథిలావస్థలో రాజీవ్​ గృహ కల్ప భవనాలు
శిథిలావస్థలో రాజీవ్​ గృహ కల్ప భవనాలు

శిథిలావస్థలో రాజీవ్​ గృహ కల్ప భవనాలు

తూర్పుగోదావరి జిల్లా తునిలో 15 ఏళ్ల క్రితం రాజీవ్​ గృహకల్ప పథకంలో భాగంగా నిర్మించిన నివాసాలు ప్రస్తుతం అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా ఉండగా... పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. మౌలిక వసతులైతే ఇక సరేసరి. ఏ క్షణం ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... ఇళ్లకు మరమ్మతులు చేపట్టి.. తగిన వసతులు కల్పించాలంటూ కోరుతున్నారు.

Last Updated : Dec 26, 2019, 5:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details