తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో మూడు రోజులుగా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తల్లి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. రాజా త్వరలో వైరస్ బారినుంచి కోలుకొని నియోజకవర్గంలో పర్యటిస్తాడని ఆమె అన్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా ఎమ్మెల్యేకు కరోనా సోకింది.
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా పాజిటివ్ - ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా
కరోనా బారినపడిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
![రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా పాజిటివ్ Rajanagaram MLA mla Jakkampudi Raja effected by covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11481717-1018-11481717-1618982145726.jpg)
ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కరోనా