తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ముగ్గురు పురోహితులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ... ఈవో త్రినాథరావు ఆదేశాలిచ్చారు. భక్తుల నుంచి దానాల పేరుతో సొమ్ము వసూలు చేయటంపై ఈ నిర్ణయం తీసుకున్నారు.అన్నవరంలో ముగ్గురు పురోహితులపై వేటుఇవీ చదవండి: కొత్త పన్ను విధానం: ఫారం 26ఏఎస్ బదులుగా ఏఐఎస్