ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరంలో ముగ్గురు పురోహితులపై వేటు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ముగ్గురు పురోహితులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ... ఈవో త్రినాథరావు ఆదేశాలిచ్చారు. భక్తుల నుంచి దానాల పేరుతో సొమ్ము వసూలు చేయటంపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

By

Published : Feb 11, 2020, 10:02 AM IST

annavaram
అన్నవరం

అన్నవరంలో ముగ్గురు పురోహితులపై వేటు

ABOUT THE AUTHOR

...view details