ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనం పెంచాలని వీఆర్​ఏల నిరసన - తూర్పుగోదావరిలో జీతాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన

నెలసరి వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్​ఏలు నిరసన చేపట్టారు.

వేతనాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన

By

Published : Nov 13, 2019, 10:47 AM IST

వేతనాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్​ఏలు నిరసన చేపట్టారు. కాకినాడలో నిర్వహించే ధర్నాకు మండల కేంద్రాల నుంచి ప్రదర్శనగా బయల్దేరారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి కీలకంగా ఉన్న తమను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను రూ. 18వేలకు పెంచాలని వీఆర్​ఏలు డిమాండ్​ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details