ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్: ఇబ్బందుల్లో నాయీ బ్రాహ్మణులు - lockdown problems to salone shops east godavari dst

లాక్​డౌన్​ కారణంగా సెలూన్​ షాపులన్నీ మూతపడటంతో నాయీ బ్రాహ్మణులకు ఉపాధి కరువైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సెలూన్ షాపు నిర్వాహకులు కోరారు.

ఇబ్బందుల్లో నాయీ బ్రాహ్మణులు
ఇబ్బందుల్లో నాయీ బ్రాహ్మణులు

By

Published : Apr 23, 2020, 7:10 PM IST

ఇబ్బందుల్లో నాయీ బ్రాహ్మణులు

లాక్‌డౌన్‌తో హెయిర్‌ సెలూన్‌లన్నీ మూతపడిన కారణంగా.. ఉపాధిని కోల్పోయామని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులన్నీ మూతపడటం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పదివేల రూపాయలు ఆర్ధి కసాయం అందించి ఆదుకోవాలని కాకినాడలో హెయిర్‌ సెలూన్‌ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details