ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన - students protest against mining

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పీపుల్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

యురేనియం తవ్వకాలపై విద్యార్థుల నిరసన

By

Published : Sep 17, 2019, 2:34 PM IST

నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు నిరసన తెలిపారు. పీపుల్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై యురేనియం తవ్వకాలు వద్దంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై సంతకాలు చేశారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details