ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2020, 10:21 AM IST

Updated : Jan 12, 2020, 11:12 AM IST

ETV Bharat / state

పొగమంచులో రమ్యమైన సూరీడు..!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువులో పొగమంచు చూపరులను ఆకట్టుకుంది. సూర్యోదయం దృశ్యాలు అబ్బురపరిచాయి. కరెంట్ స్తంభంపై లైట్ వెలుగుతున్నట్లు, ఇంటి కప్పుపై ఏదో లైట్ పెట్టినట్లు ఉన్న దృశ్యాలు ఈటీవీ భారత్​కు కెమెరాకు చిక్కాయి.

east godavari district
పొగమంచులో రమ్యమైన సూరీడు..!

.

పొగమంచులో రమ్యమైన సూరీడు..!
Last Updated : Jan 12, 2020, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details