ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 26, 2020, 4:04 PM IST

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కమ్మిరెడ్డిపాలెంలోని నాటుసారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు. 10 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

polices rides to illigal liquer shops at east godavari
నాటుసారా కేంద్రాలపై దాడులు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కమ్మిరెడ్డిపాలెంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 10 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే గ్యాస్ స్టౌవ్, బెల్లం, అమ్మోనియా, ఇతర సామన్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details