ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రథం దగ్ధం ఘటన: పోలీసుల దర్యాప్తు ముమ్మరం

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.

By

Published : Sep 7, 2020, 3:54 PM IST

రథం దగ్ధమైన ఘటనపై దర్యాప్తు ముమ్మరం
రథం దగ్ధమైన ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫోరెన్సిక్‌ విభాగ డైరెక్టర్‌ రాజేంద్ర ఎసైన్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు అంతర్వేది ఆలయం వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అన్ని ఆధారాలు సేకరించి సిబ్బంది, అధికారులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రథం అగ్నికి ఆహుతైన వ్యవహారం పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details