తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కౌశిక రోడ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రంపం దుర్గ ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతుండగా పట్టుకున్నారు. అతని నుంచి 60 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపారు.
కొత్తపేటలో 60 మద్యం సీసాలు పట్టివేత - కొత్తపేటలో మద్యం సీసాల పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అక్రమంగా మద్యం తీసుకుచ్చి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 60 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
కొత్తపేటలో మద్యం సీసాల పట్టివేత