ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 19, 2019, 11:47 AM IST

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్​లంకలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

ప్లాస్టిక్ కారణంగా మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్​లంక పీహెచ్​సీ వైద్య అధికారిని శ్రీవల్లి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో నాగుల్​లంక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్​ను తరిమి కొడదాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details