ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2021, 1:40 PM IST

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాన్ని గోవింద నామస్మరణతో మారుమోగాయి.

pilgrims que at vadapalli venkateswara swamy temple
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏడు శనివారాల నోము నోచుకున్న భక్తులతో కిటకిటలాడింది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన కారణంగా క్యూలైన్లు నిండిపోయాయి. చాలామంది ఆలయం బయటే ఉండిపోయారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా ఆలయ అధికారులు అన్నసమారాధన నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

vadapalli

ABOUT THE AUTHOR

...view details