ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 21, 2022, 10:30 AM IST

ETV Bharat / state

Godavari floods: వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన

Floods: గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో, నరకయాతన అనుభవిస్తున్నామని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో తమ ఇళ్లలకు చేరుకుంటున్న బాధితులు.. ఆస్తి, పంట నష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.

people suffer with floods in east godavari
వరద ధాటికి ప్రజల నరకయాతన

వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన

ABOUT THE AUTHOR

...view details