ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2020, 6:28 PM IST

ETV Bharat / state

వాడపల్లిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేడుకలు జరిపారు.

pavithrotsavalu started in vadapally temple in east godavari district
వాడపల్లిలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగిస్తూ... ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details