ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడ జీజీహెచ్​లో ఆక్సిజన్ ట్యాంక్​ ప్రారంభించిన మంత్రి

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జీజీహెచ్​లో.. రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకును మంత్రి వేణుగోపాల కృష్ణ ప్రారంభించారు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా మరింత మంది దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

By

Published : May 15, 2021, 10:15 AM IST

minister inaugrates oxygen tank at kakinada ggh
minister inaugrates oxygen tank at kakinada ggh

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 10కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. దేవీ ఫిషరీష్ ప్రతినిధిలు.. వైద్య సామగ్రిని మంత్రి ద్వారా అధికారులకు అందించారు. జీజీహెచ్ ఈఎన్​టీ బ్లాక్ వద్ద ఆధునికీకరించిన ట్రయాజ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రపంచమంతా కొవిడ్ భయాందోళలతో ఉందని, ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. సామాజిక బాధ్యతగా మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details