తూర్పుగోదావరి జిల్లా తూలుకొండ వద్ద గంజాయిని తరలిస్తున్న లారీని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని మోతుగూడెం ఎస్సై సుబ్బారావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
50 లక్షల విలువైన గంజాయి పట్టివేత... ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - tulukonda police latest news
తూర్పుగోదావరి జిల్లా తూలుకొండ వద్ద గంజాయి తరలిస్తున్న లారీని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. 40 బస్తాల్లో తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
![50 లక్షల విలువైన గంజాయి పట్టివేత... ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ opium caught by motugudem police and two people were arrested in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8137840-4-8137840-1595490141786.jpg)
వెయ్యి కేజీల గంజాయి పట్టివేత