ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు - east godavari district sand trafficking latest news

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో గోదావరి నుంచి జేసీబీతో ఇసుక తీయడాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు
గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు

By

Published : Dec 2, 2019, 11:22 PM IST

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంల తహసీల్దార్​ మృత్యుంజయరావు అన్నారు. గోదావరి నది నుంచి జేసీబీ సహాయంతో ఇసుకను అక్రమంగా తీయడాన్ని అధికారులు గుర్తించారు. తీసిన ఇసుకను తిరిగి నదిలో వేయించారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు

ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన అధికారులు.. రీచ్​ పరిశీలన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details