ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు శ్రమించాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. గన్నవరంలో యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, పదో తరగతి ప్రశ్నావళిని ఆయన ఆవిష్కరించారు. నాగుల్లంకలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు కోరారు. నూతన సంవత్సర క్యాలెండర్ను అయన అవిష్కరించారు.
నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఇదీ చదవండి:న్యూ ఇయర్ సంబరాలు..!