ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నన్నయ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 'నాడు-నేడు' - నన్నయ నగరపాలక పాఠశాలలో మొదటి విడత పనుల కార్యక్రమం న్యూస్

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని... రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ రామ్ వివరించారు. స్థానిక నన్నయ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిచారు.

'nadu-nedu' programe at nannaya municipal corporation high school
'నాడు-నేడు' కార్యక్రమంలో ఎంపీ భరత్​

By

Published : Jan 13, 2020, 6:02 PM IST

నన్నయ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 'నాడు-నేడు'

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు. స్థానిక నన్నయ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 'నాడు-నేడు' కార్యక్రమంలో మొదటి విడత పనులకు ఎంపీ శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలోని 25 నగరపాలక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.4.79 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details