తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. నాడు-నేడు పనులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పి.రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 16న.. సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. నాడు-నేడు పనులను రాజశేఖర్ పరిశీలించారు. 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని.. టైల్స్ నాణ్యతగా లేవని, మార్చాలని ఆదేశించారు.
నాడు-నేడు పనులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం - Education Officer inspection in P. Gannavaram
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులపై ప్రిన్సిపల్ సెక్రటరీ పి.రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 16న.. సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆయన పర్యవేక్షించారు.
![నాడు-నేడు పనులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పి.రాజశేఖర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12742133-514-12742133-1628687488554.jpg)
Education Chief Secretary P. Rajasekha
రంగులు కూడా నాణ్యతగా లేవంటూ.. ఇంజనీరింగ్ అధికారులపై రుసరుసలాడారు. కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ కీర్తి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. రాజశేఖర్ వెంట ఉన్నారు.
ఇదీ చదవండీ..CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,869 కరోనా కేసులు..18 మరణాలు