ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్సైపై వేటు - mummidivaram si supension news

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ వ్యక్తి అదృశ్యం కేసులో ఫిర్యాదు స్వీకరించనందుకు ఎస్సై పండుదొరపై వేటు వేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్సైపై వేటు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్సైపై వేటు

By

Published : Jun 28, 2020, 6:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎస్సై పండుదొరను.. ఏలూరు రేంజ్​ డీఐజీ సస్పెండ్​ చేశారు. ఓ వ్యక్తి అదృశ్యం కేసులో ఫిర్యాదు స్వీకరించనందుకు చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details