తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో తహసీల్దార్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆత్రేయపురం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీనివాస్ వర్మ తెలిపారు. శనివారం తహసీల్దార్ నుంచి నమూనాలు సేకరించి.. పరీక్షించగా వైరస్ పాజిటివ్గా తేలినట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తహసీల్దార్ కార్యాలయం, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం వల్ల కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
తహసీల్దార్కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన - mro tested corona positive in east godavari news
ఆత్రేయపురంలో తహసీల్దార్కు కరోనా సోకడం కిందస్థాయి అధికారుల్లో కలకలం రేపింది. ఎమ్మార్వోకు శనివారం పరీక్షలు చేయగా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ఆత్రేయపురం వైద్యాధికారి తెలిపారు.

తహసీల్దార్కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన
TAGGED:
mro tested corona news