ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 24, 2020, 10:49 PM IST

ETV Bharat / state

రావులపాలెంలో రాపిడ్​ పరీక్షలు.. 81 మందికి కరోనా

రావులపాలెంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని పీహెచ్​సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఊబలంక పీహెచ్​సీ పరిధిలో 472 మందికి నిర్వహించిన పరీక్షల్లో 81 మందికి కరోనా నిర్ధారైనట్లు వెల్లడించారు.

more-corona-cases-recoreded
రావులపాలెంలో రాపిడ్​ పరీక్షలు 81 మందికి కరోనా


తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఊబలంక పీహెచ్​సీ ఆధ్వర్యంలో రాపిడ్ కిట్ల ద్వారా 472 మందికి పరీక్షలు నిర్వహించగా.. వాటిలో 81 కేసులు పాజిటివ్​గా నిర్ధారించినట్లు పీహెచ్​సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఊబలంక పీహెచ్​సీ పరిధిలో 60, గోపాలపురంలో 10, ఆత్రేయపురంలో 6, ర్యాలీ పరిధిలో 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details