ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడికిలో మరో నాలుగు కోవిడ్​ పాజిటివ్ కేసులు - తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు వివరాలు

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలంలో మొత్తం కేసుల సంఖ్య 33కు చేరింది.

more corona cases recorded
మడికిలో మరో నాలగు కోవిడ్​ పాజిటివ్ కేసులు

By

Published : Jul 3, 2020, 10:49 PM IST


తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికిలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాతీయ రహదారిపై హోటల్​లో రెండు రోజుల క్రితం ఇద్దరికి కోవిడ్​ పాజిటివ్ రాగా వారితో కాంటాక్ట్ అయినవారికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో అదే హోటల్​లో పని చేసే ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలో గతంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువుకు వైరస్​ సోకినట్లు పీహెచ్​సీ వైద్యాధికారి సుదర్శన బాబు నిర్దరించారు.

ABOUT THE AUTHOR

...view details