ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పై అవగాహన
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై అవగాహన - ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి ఎన్నికల పరిశీలకులు జేఎస్వీ ప్రసాద్ అవగాహన కల్పించారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పై అవగాహన