ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 7, 2020, 7:56 PM IST

ETV Bharat / state

వైద్యులు దేవుళ్లతో సమానం: కొండేటి చిట్టిబాబు

వైద్యులు, వైద్య సిబ్బంది దేవుళ్లతో సమానమని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. పి.గన్నవరం సామాజిక ఆసుపత్రి, నాగుల్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు, సిబ్బందికి, పోలీసులకు శానిటైజర్​లు, మాస్కులను ఎమ్మెల్యే అందజేశారు.

mla-kondeti-chittibabu
వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానం అని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఓఎన్​జీసీ- చెన్నై, మరియమ్మ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పి.గన్నవరం సామాజిక ఆసుపత్రి, నాగుల్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు, సిబ్బందికి, పోలీసులకు శానిటైజర్​లు, మాస్కులు ఎమ్మెల్యే అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details