పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. మండలంలోని పెదపూడి గ్రామంలో నాలుగు గ్రామాలకు చెందిన 406 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ ఇళ్ల స్థలాల కాలనీలకు జగనన్న కాలనీగా నామకరణం చేశారు.
'ఇళ్ల స్థలాలు పంపిణీ ఘనత వైకాపాకే దక్కుతుంది' - తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీ
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. మండలంలోని పెదపూడి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
!['ఇళ్ల స్థలాలు పంపిణీ ఘనత వైకాపాకే దక్కుతుంది' house sites distribution at p gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10070574-1065-10070574-1609413625884.jpg)
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు