ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 9:01 AM IST

ETV Bharat / state

పోతవరంలో పేదల ఇళ్ల స్థలాలకు మెరక పనులు

పోతవరంలో పేదలకు ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించారు. వాటికి మెరక పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు.

mla chittibabu laid stone for poor people house sites in east godavari district
మెరక పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టిబాబు

తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో ఇళ్ల స్థలాల మెరక పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాలు గుర్తించామని ఆయన తెలిపారు.

పి.గన్నవరం నియోజకవర్గంలో అర్హలందరికీ స్థలాలు ఇచ్చేందుకు ప్రదేశాలను గుర్తించి మెరక చేయిస్తున్నామని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details