ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం - minister vishwaroop

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక రూపొందిస్తున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.

కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం

By

Published : Jun 22, 2019, 12:14 AM IST

భూ యజమానులకు ఇబ్బందిలేకుండా కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. త్వరలోనే కామన్ డాక్యుమెంట్ విధానం అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. విధివిధానాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం అమలైతే కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏడాదిపాటు కామన్ డాక్యుమెంట్ నిబంధనలు వర్తించేలా రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు.

కౌలురైతుల సమస్యలకు పరిష్కారం చూపుతాం

ABOUT THE AUTHOR

...view details