ఆంధ్రప్రదేశ్

andhra pradesh

minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!

By

Published : Jul 17, 2021, 4:18 PM IST

Updated : Jul 17, 2021, 4:37 PM IST

ఓ శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై మంత్రి ఫొటోకు బదులు..ఆయన తమ్ముడి ఫొటోను ముద్రించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలో జరిగింది.

minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!
minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!

మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడి ఫొటోను శిలాఫలకంపై ముద్రించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలో ఓ రహదారి నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రం ముద్రించడం విస్మయానికి గురిచేసింది. శంకుస్థాపన అయ్యాక కాసేపటికి ఫొటోను గుర్తుపట్టకుండా చెరిపేశారు.

Last Updated : Jul 17, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details