ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నానానికి వెళ్లి సముద్రంలో యువకుడు గల్లంతు - dhanavai peta

స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా జిల్లా దానవాయిపేటలో చోటు చేసుకుంది.

స్నానానికి వెళ్లి సముద్రంలో యువకుడు గల్లంతు

By

Published : Sep 28, 2019, 9:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పేటలో సముద్రంలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. రౌతులపూడి మండలం పారుపాక గ్రామానికి చెందిన నాని అనే యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కవగా ఉండటంతో గల్లంతైనట్లు స్నేహితులు తెలిపారు. యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

స్నానానికి వెళ్లి సముద్రంలో యువకుడు గల్లంతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details